republichindustan.in
Newspaper Banner
Date of Publish : 12 October 2021, 8:20 am Digital Edition : REPUBLIC HINDUSTAN

వేదపండితుల సమక్షంలో కుంకుమార్చన పూజ

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలకేంద్రంలో ని టీచర్స్ కాలనీలో దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా వేదం పండితుల మహిళలు కుంకుమార్చన పూజను నిర్వహించారు. ఇల్లిపాది సంతోషంగా ఉండేలా అనుగ్రహించాలని , మాంగల్య బలం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు మహిళలు పేర్కొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!

కార్యక్రమంలో నవ దుర్గా ఉత్సవ కమిటీ సభ్యులు చౌహాన్ బాబు సింగ్,రాథోడ్ శేష్ రావు,రాథోడ్ దినేష్ మరియు ధరం సోత్ అంబాజీ పాల్గొన్నారు.