🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 30 August 2021, 9:27 am Posted by : HINDUSTAN

సిరిచేల్మా లో భక్తుల సందడి....


రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడా : ఇచ్చోడా మండల కేంద్రం నుండి 16 కి.మీ. ల దూరంలో ఉన్నా మల్లికార్జున స్వామి దేవాలయాన్నీ సోమవారం రోజు భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రావణ సోమవారం రోజు కావడంతో గుడిలోపల భక్తుల సందడి నెలకొంది.




గుడికి లోపల వెళ్లేముంది నడుము లోతు నీటిని దాటి వెళ్లారు.






🏠 Home