🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 21 August 2021, 5:57 pm Posted by : HINDUSTAN

యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సీంగ్ మృతి....


రిపబ్లిక్ హిందూస్థాన్: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ 89 ఏటా మృతి చెందారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కళ్యాణ్ సింగ్ దేశంలో ని అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ కు రెండు దఫాలుగా సీఎం గా పనిచేశారు.




ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ( ఫైల్ ఫోటో )



ఆ తర్వాత వరుసగా 2015 సంవత్సరం లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా , 2019 లో రాజస్థాన్ గవర్నర్ గా పనిచేశారు.

🏠 Home