- ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించిన కేసులో ముగ్గురు రిపోర్టర్లపై కేసు, ఒకరి అరెస్ట్
బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు – బోథ్ సీఐ డి. గురుస్వామి .* Thank you for reading this post, don’t forget to subscribe! *ఫిర్యాదుదారున్ని బెదిరించి 60 వేలు వసూలు చేసిన నిందితులు.* ఆదిలాబాద్/బోథ్ : సీఐ వివరాల ప్రకారం, ఫిర్యాదుదారు *కులకర్ణి శ్రావణ్ కుమార్ (51)* , తండ్రి: వినోద్ రావు,( పశు వైద్యాధికారి)… Read more: ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించిన కేసులో ముగ్గురు రిపోర్టర్లపై కేసు, ఒకరి అరెస్ట్
- నాగోబా జాతరను విజయవంతం చేయాలి
– జిల్లా కలెక్టర్ రాజర్షి షాThank you for reading this post, don’t forget to subscribe! ఆదిలాబాద్ : ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్న నాగోబా జాతరను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.మంగళవారం కేస్లాపూర్ దర్బార్ హాల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ) ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ శాసనసభ్యులు… Read more: నాగోబా జాతరను విజయవంతం చేయాలి
- ఇచ్చోడాలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
ఇచ్చోడా (ఆదిలాబాద్ జిల్లా): Swami Vivekananda జయంతిని ఇచ్చోడాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ మానవ హక్కుల కమిటీ ఇచ్చోడా మండల చైర్మన్ గిత్తే ప్రహ్లాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మానవ హక్కుల కార్యకర్తలు, గ్రామ పెద్దలు హాజరై వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చారు.Thank you for reading this post, don’t forget to subscribe! ఈ సందర్భంగా గిత్తే ప్రహ్లాద్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద బోధనలు యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన చూపిన… Read more: ఇచ్చోడాలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
- వివేకానంద జయంతి సందర్భంగా సన్మానం
అదిలాబాద్: స్వామి వివేకానంద జయంతి మరియు యువజన దినోత్సవ సందర్భంగా హార్ట్ టెక్, ఆరోగ్యజ్యోతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కే నరేష్ కుమార్ కి ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, స్వచ్ఛంద సేవకులు మౌనిష్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. Thank you for reading this post, don’t forget to subscribe! ఆరోగ్యజ్యోతి మరియు హార్టెక్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను… Read more: వివేకానంద జయంతి సందర్భంగా సన్మానం
- నిరుద్యోగులపై లాఠీచార్జ్ను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది: వేముల మల్లేశ్
రంగారెడ్డి జిల్లా, శనివారం: జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు శాంతియుతంగా చేపట్టిన నిరసనపై పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్రమంగా అరెస్టులు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని రంగారెడ్డి జిల్లా పార్టీ అధికార ప్రతినిధి వేముల మల్లేశ్ వెల్లడించారు.Thank you for reading this post, don’t forget to subscribe! శనివారం సాయంత్రం శివరాంపల్లిలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువత ఎంతో ఆశతో ఎదురుచూసిందన్నారు.… Read more: నిరుద్యోగులపై లాఠీచార్జ్ను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది: వేముల మల్లేశ్
కొనసాగుతున్న హుజురాబాద్ ఎన్నికల కౌంటింగ్ ….
Thank you for reading this post, don't forget to subscribe!
స్వల్ప ఆధిక్యం లో ఈటెల రాజేందర్….
2169 ఓట్ల ఆధిక్యం లో కొనసాగుతున్న ఈటెల రాజేందర్