republichindustan.in
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 9:51 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

తాటి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగిన మంటలు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : తాటి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగిన ఘటన శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో సంభవించింది. జిల్లాలోని తాంసీలో ఓ పొలంలోని తాటిచెట్టుపై పిడుగు పడి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా జిల్లాలో పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది.

Thank you for reading this post, don't forget to subscribe!