republichindustan.in
Newspaper Banner
Date of Publish : 01 August 2022, 3:17 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

breaking News : ములుగు జిల్లా మల్లంపల్లి క్రాస్ పందికుంట వద్ద దారుణ హత్య

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ములుగు :
తెలంగాణాలో మరో న్యాయవాది దారుణ హత్య
*హనుమకొండ కు చెందిన మల్లారెడ్డి అనే న్యాయవాదిని హత్య చేసిన దుండగులు
*రియల్ ఎస్టేట్ వ్యవహారం, భూ కబ్జాల విషయంలో భేదాభిప్రాయాలు హత్యకు గల కారణంగా అనుమానం
*సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న ములుగు పోలీసులు