republichindustan.in
Newspaper Banner
Date of Publish : 07 September 2021, 12:50 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

నర్సాపూర్ ధవాఖానను తనిఖీ చేసిన కలెక్టర్…

రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రం లో ఆకస్మికంగా పర్యటించారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వైద్యాధికారిణి హిమబిందును ఆసుపత్రికి వస్తున్నా పేషేంట్ల గురించి ఆడిగితెలిసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అన్ని వార్డులు తిరిగి పరిశీలించారు.

Thank you for reading this post, don't forget to subscribe!