republichindustan.in
Newspaper Banner
Date of Publish : 17 February 2023, 5:00 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

రామకృష్ణాపూర్ ఫిబ్రవరి 17 (రిపబ్లిక్ హిందుస్థాన్) :

రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏ జోన్ రాంనగర్ లో నివాసం ఉండే తొగరి రవి అనే (50 సంవత్సరాల) వ్యక్తి మంచిర్యాలకు పని నిమిత్తం వెళ్లిన సందర్భంగా ఎసిసి దగ్గర్లో వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య సరోజన,కుమారుడు, కూతురు ఉన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!