republichindustan.in
Newspaper Banner
Date of Publish : 23 November 2022, 6:46 am Digital Edition : REPUBLIC HINDUSTAN

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. మండల శివారంలోని హెచ్.పీ గ్యాస్ సెంటర్ వద్ద డివైడర్ను ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది . మృతుని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Thank you for reading this post, don't forget to subscribe!