republichindustan.in
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 7:18 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే <br>మహిళా సంఘాలు దోహదపడతాయి’

ఆదిలాబాద్:  ఇచ్చోడ మండలం గుండివాగు గ్రామంలో వీవో (VO) భవన నిర్మాణానికి సర్పంచ్ గాయక్వడ్ శోభరాణి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాలు దోహదపడతాయని తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాయక్వడ్ గణపతి, వీవోలు పులాజి బాబా, లక్ష్మిబాయి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.