పదోన్నతి పొందిన రాథోడ్ శ్రావణ్ కు ఘన సన్మానం
ఆదిలాబాద్ : గుడిహత్నూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గుడిహత్నూర్ లో విధులు నిర్వహిస్తూ, ఇటీవల సహాయ ఆచార్యునిగా పదోన్నతి పై ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ ఆదిలాబాదుకు వెళ్లినా రాథోడ్ శ్రావణ్ కు గుడిహత్నూర్ కళాశాల ప్రిన్సిపాల్ , భోధన బోధనేతర సిబ్బంది ఘనంగా సన్మానించారు.పదోన్నతి పొందిన రాథోడ్ శ్రావణ్ కు ఆత్మియ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డి.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి పదోన్నతి, సహజమని అన్నారు. రాథోడ్ శ్రావణ్ తన యొక్క విధి నిర్వహణలో ...