REPUBLIC HINDUSTAN
Sr Reporter | జోగులాంబా- గద్వాల్
republichindustan.in
పిడుగుపాటుతో ముగ్గురు మృతి
తెలంగాణ : గద్వాల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయిజ మండలంలో పిడుగుపడి ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక యువకుడు ఉన్నారు. మృతులు పార్వతమ్మ (22), సర్వేష్ (20), సౌభాగ్య(40) గా గుర్తించారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article