అరేబియా సముద్రంలో ప్రధాని డైవింగ్.. నీటి అడుగున పురాతన ద్వారకా దగ్గర పూజలు
సాహసాలు చేయటంలో ఎప్పుడూ ముందుండే భారత ప్రధాని మోడీ... తాజాగా మరో సాహసం చేశారు. గుజరాత్లోని ఆధ్యాత్మిక నగరమైన ద్వారకాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోడీ.. పక్కనే ఉన్న అరేబియామహాసముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. కొన్ని నెలల వ్యవధిలోనే అరేబియా సముద్రంలో మరోసారి డైవింగ్ చేశారు ప్రధాని మోడీ. బెట్ ద్వారకా ద్వీపం వద్ద ప్రధాని మోదీ నేడు స్కూబా డైవింగ్ చేశారు. స్కూబా డైవింగ్కు అవసరమైన దుస్తువులను.. ఎయిర్ బ్యాగ్ను ధరించి నీటిలోకి దిగి పురాతన నగరం అవశేషాల వద్దకు చేరి ప్రత్యేక...