ఫాస్టాగ్స్ ఉండవు.. కేంద్రం కీలక నిర్ణయం..
గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్గా టోల్ ఛార్జీలు చెల్లించేవారు. తర్వాత ఆటోమెటిక్గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు దీని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ను వాహనదారులు రీఛార్జ్ చేయాలి, తగినంత క్యాష్ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతిసారీ ఇలాంటి తలనొప్పులు లేకుండా, ఫాస్టాగ్ల నుంచి GPS ఆధారిత టోల్ సిస్టమ్కి మారాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల హైవే ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా మారనుంది. ఫాస్టాగ్లు...