REPUBLIC HINDUSTAN
Sr Reporter | అసిఫాబాద్ కొమురం భీం
republichindustan.in
నార్నుర్ ఎమ్మార్వో ఆఫీసు ముందర పత్తి వ్యాన్ కు మంటలు..
నార్నూర్ MRO ఆఫీస్ దగ్గర కొత్తపల్లి ఎస్సీ గూడా కు చెందిన రైతు పత్తి వ్యాను కరెంట్ షాక్ తో కాలిపోయింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article