నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు రిపబ్లిక్ హిందుస్థాన్, సూర్యాపేట :  గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన కొండి నాగేష్  అనారోగ్యంతో గత వారం మరణించారు‌. నిరుపేద కుటుంబాలకు రఘు  చేయూత ద్వారా అందిస్తున్న సేవలు తెలుసుకున్న గ్రామస్తులు ఫోన్ ద్వారా ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల  రఘుకు తెలియజేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ  వారి కుటుంబ సభ్యులకు రఘు చేతుల...